పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉంచొద్దు: హోం మంత్రి
అన్ని రాష్ర్టాల పోలీస్ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. గువహటిలో జరుగుతున్న డీజీపీల సదస్సులో పాల్గొన్న రాజ్ నాథ్…దేశ రక్షణలో పోలీసు, నిఘా వ్యవస్థల పాత్ర కీలకమైనది అన్నారు. 2019కల్లా అన్ని నేషనల్ హైవేలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం ఒక సవాలు వంటిదని అన్నారు. జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో ఇప్పటివరకు ఎప్పుడూ జరగనంత పోలింగ్ జరిగిందని అన్నారు.
0 comments:
Post a Comment